
ప్రతీ మనిషికీ అనేక రకాల భావాలు వస్తుంటాయి. అతను భరించగలిగిన పరిధిలో వచ్చే భావాలు అతనిలోనే జీర్ణమైపోతాయి.తన పరిధికి మించి తను తట్టుకోలేనంతటి భావాలు వస్తే మాత్రం మరుగుతున్న పాలు పొంగిపోయినట్లు వెల్లువలా ఇవతలకు వస్తాయి. అలా వచ్చే అదనపు భావావేశమే కవితగానో, గానంగానో, శిల్పంగానో మారుతుంది. మనం చూసే కళలన్నీ అలా ఏర్పడినవే.
Monday, October 08, 2007
రవీంద్రనాధ్ టాగోర్ సర్ ప్లస్ థీరీ
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 8:33 PM
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment